venkateshwara swamy : భక్తి భావన భారతీయుల్లో చాలా బలంగా ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విదేశీయులు భారతీయులను చూసినపుడు వీరు దైవనమ్మకంతో దేన్నైనా సాధించగలుగుతారు అని చెప్తుంటారని పలువురు పేర్కొంటుడటం మనం చూడొచ్చు. మొత్తంగా భక్తి భావన అనేది ప్రజల విశ్వాసం. భిన్న మతాలున్నప్పటికీ దేవుడిపై విశ్వాసం ఒక్కటిగానే ఉంటుంది.
కర్నాటక రాష్ట్రంలోని రాయచూరులో ఉండే వెంకటేశ్వర స్వామి దేవాలయం స్థానికంగానే కాదు రాష్ట్రవ్యాప్తంగా పేరు గాంచిన టెంపుల్. ఇక్కడకు భక్తులు ఎప్పుడూ వస్తూనే ఉంటారు. కాగా ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే.. వెంకటేశ్వర స్వామి విగ్రహంపై బాగా మరిగే వేడి నీళ్లతో అభిషేకం చేస్తే ఈ నిరు క్షణాల్లోనే చల్లగా అవుతాయట. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
స్వామి వారి విగ్రహంపైన అభిషేకం సందర్భంగా పూజారి నీరు పోయగానే కిందకు వచ్చే సరికి చల్లబడతాయట. ఇక నీటిని స్వామి వారి పాదాల వద్ద పోస్తే మాత్రం తిరిగి సెగలు వచ్చి వేడిగా అవుతాయట. అయితే, ఇదంతా కూడా దేవుడి మహిమ అని స్థానికులు చెప్తున్నారు. ఆలయ నిర్మాణ సమయంలో దేవుడి విగ్రహంలో ఉండే ప్రత్యేకత వల్ల ఇలా జరుగుతుందని మరికొందరు అంటున్నారు.
Ginger Juice : అల్లం లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే సంగతి మన అందరికీ తెలిసిన…
Current Affairs : వివిధ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలని ఆశించే యువత ప్రపంచంలోని…
New Ration Card : తెలంగాణ ప్రభుత్వం తన పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో…
Boom Boom Beer : ఏపీలో మద్యం ప్రియులు గత కొన్నాళ్లుగా సరికొత్త విధానాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త…
Ap Womens : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వడివడిగా అడుగులు…
New Liquor Policy : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. కొత్తగా మద్యం…
Chandrababu : గత కొన్ని రోజులుగా ఏపీలో మెడికల్ సీట్ల వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. తన హయాంలో…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్…
This website uses cookies.