
New Ration Cards : ఏపీలో కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయోచ్..!
New Ration Cards : రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకారం, అర్హులైన కుటుంబాలకు త్వరలోనే కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. ఈ నెలాఖరులోగా ఈకేవైసి (eKYC) ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉండగా, ఆ వెంటనే కొత్త కార్డుల జారీ ప్రక్రియ మొదలవుతుందని ఆయన తెలిపారు. ఇది కొత్తగా వివాహమైన వారు లేదా కొత్త కుటుంబాలు ఏర్పాటు చేసుకున్న వారికి ఒక పెద్ద ఊరటగా మారనుంది.
New Ration Cards : ఏపీలో కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయోచ్..!
ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ పోలవరం నిర్వాసితులను కలసి, వారి సమస్యలను సమీక్షించారు. వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేకంగా జాబ్ మేళాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. నిరుద్యోగ యువతకు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని స్పష్టం చేశారు. పాడైపోయిన ఇళ్లకు మరమ్మతులు చేయాలన్న ప్రతిపాదనలపై ప్రభుత్వం స్పందన చూపుతూ త్వరలో చర్యలు తీసుకోనుందని తెలిపారు.
అంతే కాదు ఎఎవై (AAY) కార్డుల రూపంలో ఉచితంగా 35 కేజీల బియ్యం అందించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. వచ్చే జూన్ నాటికి మధ్యాహ్న భోజన పథకంలో పోషకాహారంతో కూడిన సన్న బియ్యం అందించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. కాలనీల్లో తాగునీటి సమస్యలు లేకుండా రక్షిత మంచినీటి పథకాలను ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ చర్యలన్నీ పునరావాస కాలనీల్లో ప్రజల జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా చేపడుతున్నారని స్పష్టం చేశారు.
Dhurandhar Telugu : టాలీవుడ్లో Tollywood ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు కూడా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.…
AP Politics : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇప్పుడు శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ వ్యవహారం పెను…
Boduppal Circle : మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్లో రోడ్ల దుస్థితిపై వచ్చిన ఫిర్యాదులకు అధికారులు తక్షణమే…
Tirumala Tirupati Laddu : కలియుగ వైకుంఠం తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. సాధారణంగా…
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ముఖ్యమంత్రి చంద్రబాబు తాజా రాజకీయ పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.…
Allu Sneha Reddy : అల్లు వారింట్లో పెళ్లి సందడి మొదలైంది. మెగా హీరో అల్లు శిరీష్ తన ప్రియురాలు…
Modi : తమిళనాడు Tamil Nadu దివంగత సిఎం, అన్నాడిఎంకే వ్యవస్థాపకురాలు జయలలితపై ప్రధాని నరేంద్ర మోడీ Modi ప్రసంశల…
PM Kisan : కేంద్ర ప్రభుత్వం త్వరలో పీఎం కిసాన్ నిధులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది. వివరాల…
Hyderabad: తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు తన తదుపరి లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్…
YSRCP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి. మొన్నటి…
Pension : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పింఛన్ లబ్ధిదారులకు సంతోషకరమైన వార్త తెలియజేసింది. మార్చి 1, 2026 ఆదివారం…
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్–పాక్ మధ్య అణు యుద్ధం…
This website uses cookies.