Diabetes : షుగర్ వ్యాధి సగటు ఆంధ్రుడికి 20 సంవత్సరాలకే వచ్చేస్తున్నాయి. మనందరికీ ఒకసారి షుగర్ వస్తే జీవితంలో పోదు.. ఒకసారి మందు మొదలెడితే జీవిత కాలం వేసుకోవాలి. అని ఇలాంటి పదాలు బాగా వింటున్నాం. మరి 20 ఏళ్లకు షుగర్ వచ్చి షుగర్ కి మీరు మందులు వాడుకుంటూ సరిగా తినకుండా ఉంటే జీవితంలో ఎంత నష్టం జరుగుతుంది.. ప్రకృతి ప్రసాదించిన ఆహారాల్లో మొట్టమొదటి ఆహారం అతి గొప్ప ఆహారం విత్తనాలు ధాన్యాలు.. అలాగే ఆకుకూరలు అయితే షుగర్ తో బాధపడేవారు ఈ ఐదు రకాలు ఆకులు తింటే షుగర్ చెక్ పెట్టినట్లే అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు..అయితే ఆకులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
టర్నిప్ ఆకులు: అన్ని ఆకులు అధిక ఫైబర్ కలిగి ఉంటుంది.. కావున రోజు వారు ఆహార లో ఒక కప్పు టర్నిఫ్ ఆకులు తీసుకోవడం వలన టైప్ 1 డయాబెటిస్ ని తగ్గించుకోవచ్చు.. ఈ టర్న్ఫ్ ఆకులో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కావున రక్తంలో చక్కెర లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది..
స్టీవియా ఆకులు: ఆయుర్వేదం ప్రకారం స్టెవి యా ఆకునుండి పొందిన సహజ స్వీట్నర్.. ఇది ఇతర ఆహారాలలో తీపిని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది…
తులసి ఆకులు: తులసి ఆకులు తీసుకోవడం వలన షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. తులసి ఆకులను యాంటీ డయాబెటిక్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బ్లడ్ లో షుగర్ లెన్స్ ను కంట్రోల్ చేయడానికి ఎంతగానో పనిచేస్తాయి..
మెంతి ఆకులు: షుగర్ కంట్రోల్ కు మెంతి ఆకులతో చేసిన కూరలు మంచి ఎంపిక. ఎందుకంటే దీనిలో ఉండే ఆంటీ డయాబెటిక్ ఎలిమెంట్స్ డయాబెటిస్ కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. రోజుకొకసారి మెంతుకూర తినడం వల్ల గ్లూకోస్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి..
వేపాకులు: వేపాకు షుగర్ ను కంట్రోల్ చేయడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఈ ఆకులను తీసుకోవడం వలన గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ ఉంటాయి. ఈవేపాకులను చెట్నీ లేదా వేప నీరు చేసుకొని తాగినట్లయితే షుగర్ లెవెల్స్ తక్కువగా అవ్వడం తప్పనిసరి..
Diwali : దీపావళి పండగను చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకుంటారు. చిన్నపిల్లలకు దీపావళి పండుగ…
Teeth : ప్రతి ఒక్కరికి కూడా తెల్లని మరియు శుభ్రమైన దంతాలు అనేవి చాలా మంచిది. కానీ ఎన్నోసార్లు మన…
Zodiac Signs : అట్లతద్ది ఉపవాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ పండుగను పెళ్లి కాని వారు మంచి భర్త…
Konda Surekha : ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీసీ సామాజిక వర్గం చెందిన మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్…
Farmers : మన దేశంలో దాదాపు 70 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా…
Ap Govt New Pensions : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు లబ్ధి…
HYDRA : GHMC పరిధిలోని పబ్లిక్ ఆస్తులు మరియు విపత్తు నిర్వహణను రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం బుధవారం హైడ్రా (హైదరాబాద్…
vijayasai reddy : ఏపీలో వైసీపీ దారుణమైన ఓటమి చవి చూశాక జగన్ సరికొత్త ఎత్తులు వేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.…
This website uses cookies.