
Daily Eat Three Bananas
Bananas ప్రతి రోజూ మనం తప్పకుండా మూడు అరటి పండు Bananas తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మూడు అరటి పండ్లలను ప్రతి రోజూ తప్పకూండా పిల్లలు ,పెద్దలు రోజూ తినాలి . ఎందుకంటే దాని వలన మనకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే అరటి పండును ఇష్టపడని వారు కూడా అరటి పండు Bananas ను తింటారు. అయితే ప్రతి రోజూ 3 అరటి పండ్లను తిసుకోవడం ద్వారా గుండెపోటుకి చెక్క్ పెట్టవచ్చని తాజాగా అధ్యయనంలో తేలింది. గుండెపోటు వచ్చిన తరువాత జాగ్రత్త పడటం కంటే అది రాకముందునుంచే రోజూకు 3 అరటి పండ్లను తింటూవస్తే గుండెపోటును రాకుండా చేసుకోవడం మంచిది . గుండెపోటును సహితం అరికట్టగలిగే ఔషదగుణాన్ని కలిగి ఉంది ఈ అరటి పండు Bananas. గుండెపోటు మన జివితంలో ఒక సారి వచ్చిందంటే ఇక అంతే సంగతులు మరి . గుండెపోటు ఒకటో సారి వస్తే మనిషి ప్రణానికి ఏమీకాదు. కాని రెండోవసారి లేదా మూడోవసారి వస్తే మనిషి మరణిస్తాడు . అంత భయంకరమైన గుండెపోటు జబ్బును రాకముందునుంచే ఈ అరటి పండు తినడం వలన చెక్క్ పెట్టవచ్చని వైద్య నిపునులు చెబుతున్నారు.
Daily Eat Three Bananas
బ్రీటిష్ – ఇటాలియన్ పరిశోదనకు నిర్వహించిన అధ్యనంలో రోజు వారిగా 3 అరటి పండులను తిసుకోనే వారిలో హృఎద్రోగ సమస్యలు చేక్ పెటవచ్చని తేలింది. అయితే రోజూ మనం ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ కు ముందు 1 అరటి పండు ను , మధ్యాహనం (లంచ్చ్) భోజనం ముందు సమయంలో మరోకటి , రాత్రి సమయంలో డిన్నర్ కు ముందు 3 వ అరటి పండు తీసుకునె వారిలో శరిరంలో పొటాషియం శాతంను తగ్గిస్తుంది. అలాగే మెదడు , రక్తసంబంధిత రోగాలను 21 శాతం వరకు నివారించవచ్చునని పరిశోదకులు తేల్చి చేపారు.
పొటాషియంతో కూడిన ఆహర పదార్దాలు , అవి , స్పానిష్ , నట్స్ , పాలు , చేపలు, వంటివి తిసుకొవడం కంటే , 3 అరటి పండ్లను తిసుకొవడం ద్వారా గుండెపోటు మరియు రక్తపోటు వంటి వాటిని చాలా వరకు తగ్గిపోతుందని వారు చెబుతున్నారు. పొటాషియం కలిగి ఉన్న ఆహర పదార్దాలను అధికంగా తిసుకొవడం ద్వారా గుండెపోటుతో మరణించేవారి సంఖ్య అధికమవుతుందని వార్వింగ్ యూనివర్శిటి నిర్వంచిన స్టడిలో తేలింది. అయితే ప్రతి రోజూ 3 అరటి పండ్లు తినడం వలన శరిరంలో పొటాషియం శాతాన్ని తగ్గించి గుండెపోటును రాకూండా చేస్తుంది ,గుండెపోటు వలన సంభవించే మరణాల సంఖ్యను తగ్గించవచ్చని ఆ పరిశోధనలో తేలిపారు.
Jagadish Reddy : తిరుమలగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై…
Puranapanda Book : హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య…
Actor Sivaji : నిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కానీ తాజాగా నటుడు శివాజీ Sivaji చేసిన…
YouTuber Naa Anvesh : తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ…
Uppal : Z.P.H.S గవర్నమెంట్ స్కూల్ ఉప్పల్ లో పదవ తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం…
High Fees : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత…
Vijay-Rashmika : టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ – నటి రష్మిక దంపతులు ఇవాళ దేశ ప్రధాన మంత్రి…
Rinku Singh Father Death: భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ Rinku Singh…
Delhi liquor case : దేశ రాజకీయాల్లో కలకలం రేపిన లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆమ్…
Medchal : శతమానం భవతి అని కుటుంబ సభ్యులు ఆశీర్వదిస్తూ నిండునూరేళ్లు పూర్తి చేసుకున్న వృద్ధుడికి ఘనంగా శతాబ్ది వేడుకలు…
MODI Geo politics : ప్రస్తుతం అరబ్ దేశాల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, యునైటెడ్…
Revanth Reddy : రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేసేందుకు సిద్ధమైంది. రాబోయే 2026-27…
This website uses cookies.