DSSSB Jobs Notification : 10th అర్హతతో 567 ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల… సచివాలయం, అసెంబ్లీ సంక్షేమ శాఖలలో జాబ్స్..!

 Authored By aruna | The Telugu News | Updated on :31 January 2024,10:00 am

DSSSB Jobs Notification : ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు అందరికీ గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో సచివాలయం, అసెంబ్లీ సంక్షేమ శాఖలలో 567 ప్రభుత్వ ఉద్యోగాలు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది.. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు జీతం, పరీక్ష విధానం వయసు వంటి పూర్తి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉద్యోగాలు ఖాళీలు మొత్తం 567 ఎం.టి.సి.ఎస్ పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా విడుదల అయ్యాయి.. ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సమస్త అయినటువంటి ఢిల్లీ సబోర్ట్ నెట్ సెలక్షన్స్ బోర్డు నుండి రిలీజ్ అయ్యాయి..

ఈ పరీక్షలకు సంబంధించిన తేదీలు ఇంకా విడుదల చేయడం జరగలేదు.. ఉద్యోగాలకు అప్లై చేయాలంటే మీరు ఈ ప్రభుత్వ Official వెబ్సైట్లోకి  వెళ్లి అక్కడ నుంచి మొత్తం వివరాలను తెలుసుకొని మీ డీటెయిల్స్ మొత్తం అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.. దీని సిలబస్ వివరాలు కూడా ఈ నోటిఫికేషన్లు తెలుసుకోవచ్చు.. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అందరికీ ఆన్లైన్ ఆఫ్లైన్లో సంబంధిత ప్రభుత్వ సమస్త వారు పరీక్ష నిర్వహించడం జరుగుతుంది.. కావలసిన విద్యా అర్హతలు.. ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే టెన్త్ పాస్ అయ్యి ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు అర్హులు అవుతారు.

DSSSB Jobs Notification : 10th అర్హతతో 567 ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల... సచివాలయం, అసెంబ్లీ సంక్షేమ శాఖలలో జాబ్స్..!

DSSSB Jobs Notification : 10th అర్హతతో 567 ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల… సచివాలయం, అసెంబ్లీ సంక్షేమ శాఖలలో జాబ్స్..!

ఈ ఉద్యోగాలకు వయసు వచ్చేసి 18 నుండి సుమారు 25 సంవత్సరాల వరకు వయసు ఉంటేనే అప్లై చేసుకోవాలి. అలాగే ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబిసిలకు మూడు సంవత్సరాలు ఉంటుంది.. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి 30 వేల రూపాయల జీతం ప్రతినెల ఇవ్వడం జరుగుతుంది.. అయితే ఈ ఉద్యోగానికి ఫిబ్రవరి 8 నుండి మార్చి 8 వరకు అప్లై చేసుకోవచ్చు.. దీనిలో ఎస్ టి, ఎస్ సి లకు ఎటువంటి ఫీజు చెల్లించిన అవసరం లేదు. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి…

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి