kcr master plan for nagarjuna sagar by elections
KCR : నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కోసం నోటిఫికేషన్ వచ్చింది. గత రెండు మూడు నెలల నుండే నాగార్జున సాగర్ లో ఎన్నికల హడావుడి మొదలు అయ్యింది. అభ్యర్థులు ఖరారు కాకుండానే పార్టీలు ప్రచారాలు మొదలు పెట్టాయి. అధికార పార్టీ అన్ని రకాలుగా అక్కడ ప్రచారం చేయడం జరిగింది. ఎంత చేసినా కూడ ఆ సాగర్ లో జానారెడ్డి మీద గెలవడం సాధ్యం అయ్యే పని కాదని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నాడట. అందుకే కేసీఆర్ అన్ని రకాల మార్గాల్లో కూడా సాగర్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు మరియు విశ్లేషకుల అంచనా నేపథ్యంలో కేసీఆర్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడట.
సాగర్ లో జానా రెడ్డికి నమ్మకమైన కాంగ్రెస్ నాయకులను మండల స్థాయి కార్యకర్తలను టీఆర్ఎస్ లోకి ఆహ్వానించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేసీఆర్ సూచన మేరకు ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు ఒకరు అక్కడకు వెళ్లి మరీ కాంగ్రెస్ పార్టీ నాయకులతో చర్చలు జరుపుతున్నారట. కేసీఆర్ ఇచ్చిన హామీలను వారికి వివరించి కాంగ్రెస్ ను వీడేలా చేస్తున్నారట. కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో జాయిన్ అయితే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుందనే నమ్మకంను వారికి కల్పించేలా కేసీఆర్ వ్యూహం పన్నాడు. దాంతో కేసీఆర్ ప్లాన్ కు జానా రెడ్డి గింగిరాలు తీరుగుతున్నట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
kcr master plan for nagarjuna sagar by elections
జానారెడ్డి కాంగ్రెస్ కు ఆశా జ్యోతిగా ఉన్నాడు. తెలంగాణలో పార్టీ మళ్లీ జీవం పోసుకోవాలంటే ఈ ఎన్నికల్లో గెలవాల్సిన పరిస్థితి ఉంది. కాని కేసీఆర్ అటు నుండి నరుక్కు వస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో వైపు బీజేపీ కూడా ఇక్కడ తీవ్రంగా ప్రయత్నాలు అయితే చేస్తుంది. కాని వారు ఈసారి మూడవ స్థానంలో నిలవాల్సి రావచ్చు అంటున్నారు. కేసీఆర్ కు ప్రధాన ప్రత్యర్థి జానా రెడ్డి అనిపిస్తుంది కనుక ఆయన్ను ఎదుర్కొనేందుకు అన్ని దారులు వాడుతున్నాడట.
Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…
Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…
Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…
TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…
Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…
Honey Moon : మధ్యప్రదేశ్ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…
This website uses cookies.