ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమిచ్చేలా బ్యాంకులు చురుగ్గా వ్యవహరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఆయన అధ్యక్షతన జరిగిన 236వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి…