Diabetes : బొప్పాయితో ఇలా చేసి మీ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేసుకోండి…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Diabetes : బొప్పాయితో ఇలా చేసి మీ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేసుకోండి…!!

Diabetes : చాలామంది వయసు తరహా లేకుండా షుగర్ వ్యాధితో ఎంతో సతమతమవుతున్నారు .. అలాంటి షుగర్ ని కంట్రోల్ చేసే ఒక అద్భుతమైన పండు గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం… మన బాడీలోని సెల్ డామేజ్ ను అరికడుతుంది.. దీంతో పాటు సక్రమంగా లేని బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుతుంది. ఈ పండులో గ్లూకోస్ లెవెల్స్ కూడా తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. తీసుకున్న ఆహారాన్ని చక్కగా జీర్ణం చేస్తుంది. […]

 Authored By aruna | The Telugu News | Updated on :14 November 2023,7:00 am

Diabetes : చాలామంది వయసు తరహా లేకుండా షుగర్ వ్యాధితో ఎంతో సతమతమవుతున్నారు .. అలాంటి షుగర్ ని కంట్రోల్ చేసే ఒక అద్భుతమైన పండు గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం… మన బాడీలోని సెల్ డామేజ్ ను అరికడుతుంది.. దీంతో పాటు సక్రమంగా లేని బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుతుంది. ఈ పండులో గ్లూకోస్ లెవెల్స్ కూడా తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. తీసుకున్న ఆహారాన్ని చక్కగా జీర్ణం చేస్తుంది. ఈ పండు హార్ట్ కి లివర్ కి చాలా మంచిది. ఇందులో ఫైబర్స్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారిస్తుంది. అది బొప్పాయి పండు. ఈ పండు గొప్ప ఈ జీర్ణశక్తిని పెంచడంలో సహకరిస్తుంది. ఈ బొప్పాయిలో క్యాల్షియం, మినరల్స్, విటమిన్ సి, విటమిన్ బి వన్ మరియు విటమిన్ అధికంగా ఉన్నాయి.

ఇప్పుడు బొప్పాయి జ్యూస్ ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక జ్యూస్ జార్ ని తీసుకుని అందులో బొప్పాయి ముక్కలు వేసి కొద్దిగా నీరు పోయాలి. తర్వాత మూత పెట్టి బ్లెండ్ చేయాలి. తర్వాత ఒక సర్వింగ్ గ్లాస్ లో ఆ మిశ్రమాన్ని ఉంచాలి. ఈ జ్యూస్ ని ప్రతిరోజు తీసుకుంటే ఎఫెక్టుగా పనిచేస్తుంది. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గించి హెల్తీగా ఉంచుతుంది. షుగర్ ని కంట్రోల్ ఉంచడానికి ఈ జ్యూస్ ని తీసుకోవడం ఉత్తమమైన మార్గం. రోజుకు రెండుసార్లు తీసుకుంటే అది బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. దాంతోపాటు మీ బాడీలోని షుగర్ లెవెల్స్ ని కూడా తగ్గిస్తుంది. కాబట్టి ప్రతిరోజు బొప్పాయి జ్యూస్ ని తాగి డయాబెటిస్ ను నియంత్రించుకోండి. ఈ జ్యూస్ మన శరీరానికి ఉపయోగపడుతుంది. బొప్పాయి తినడం వలన పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

మొట్టమొదటిది షుగర్, డయాబెటిస్, మధుమేహ వ్యాధి ఉన్నవాళ్లు బొప్పాయి పండు తినటం ఆరోగ్యానికి మంచిది. షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. ఎందువలనంటే బొప్పాయి పండులో ఉండే పీచు ఉండటం వల్ల నిదానంగా షుగర్ రక్తంలోకి వెళ్లి రక్తములో షుగర్ స్థిరీకరణ నియంత్రణ బాగా జరుగుతుంది. షుగర్ ఉన్నవాళ్ళకు ఒక అనుమానం ఉంటుంది. ఈ పండ్లు తీయగ ఉంటాయి కదా.. మనం తినొచ్చా.. షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు తినకూడని పండ్లు కేవలం 6 మాత్రమే ఆరు మినహాయించి.. మిగతా పండ్లు అన్ని దొరికే పండ్లు సీజనల్ పండ్లు తినొచ్చు. తినకూడని ఆరు పండ్లు ఒకటి అరటిపండు, రెండు మామిడిపండు మూడు సపోటా నాలుగు సీతాఫలం ఐదు ఖర్జూర పండు 6 పనస పండు ఈ ఆరు రకాల పండ్లు మినహాయించి ఏది తిన్న ఎటువంటి ఇబ్బంది లేదు.. షుగర్ ఉన్న వాళ్ళు కూడా పండ్లు తినటం ఆరోగ్యానికి మంచిది…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది