Health Test : ఈ 30 సెక‌న్ల ప‌రీక్ష మీరు ఆరోగ్యంగా ఉన్నారో లేదో తెలియ‌జేస్తుంది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Test : ఈ 30 సెక‌న్ల ప‌రీక్ష మీరు ఆరోగ్యంగా ఉన్నారో లేదో తెలియ‌జేస్తుంది..!

 Authored By ramu | The Telugu News | Updated on :25 June 2025,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Health Test : ఈ 30 సెక‌న్ల ప‌రీక్ష మీరు ఆరోగ్యంగా ఉన్నారో లేదో తెలియ‌జేస్తుంది..!

Health Test  : ఒక స్థితి నుండి లేవడం చాలా తేలికైన పనిగా అనిపించవచ్చు. కానీ, ఇలా చేసే సామర్థ్యం ఆధారంగా మీ ఆరోగ్యం గురించి ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. అందుకే కొందరు డాక్టర్లు సిట్ టు స్టాండ్ పరీక్ష (ఎస్‌టీఎస్)ను వాడుతున్నారు. ఈ పరీక్షలో 30 సెకన్ల వ్యవధిలో ఎన్నిసార్లు మీరు కుర్చీలో కూర్చుని మళ్లీ పైకి లేవగలుగుతున్నారో లెక్కిస్తారు…

Health Test ఈ 30 సెక‌న్ల ప‌రీక్ష మీరు ఆరోగ్యంగా ఉన్నారో లేదో తెలియ‌జేస్తుంది

Health Test : ఈ 30 సెక‌న్ల ప‌రీక్ష మీరు ఆరోగ్యంగా ఉన్నారో లేదో తెలియ‌జేస్తుంది..!

Health Test  ఇలా చేయండి..

పెద్ద వారిలో ఆరోగ్య సమస్యలను పరిశీలించేటప్పుడు ఈ పరీక్ష చేస్తున్నారు. ప్రజలు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో తెలుసుకునేందుకు ఇది మాకు చాలా ఉపయోగపడుతుందో లెక్కిస్తారు. ఇది వారి సామర్థ్యాన్ని, బ్యాలన్స్, ఫ్లెక్సిబులిటీని తెలియజేస్తుంది. ప్రజలు స్పృహ తప్పిపడిపోవడం, కార్డియోవాస్కులర్ సమస్యలు వంటివి అర్థం చేసుకోవడానికి ఈ పరీక్ష సాయపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి” అని తెలిపారు.

మనం చేయాల్సిందల్లా కుర్చీలో నిటారుగా కూర్చుని, చేతులకు ఎలాంటి రెస్ట్ ఇవ్వకుండా.. టైమర్ లేదా స్టాప్‌వాచ్ పెట్టుకుని ఇంట్లో ఈ పరీక్ష చేసుకోవాలి.ఈ పరీక్ష చేసేందుకు, మీరు కుర్చీ మధ్యలో కూర్చోవాలి. మీ రెండు చేతుల్ని క్రాస్ చేసుకుని, ఎదురుగా ఉన్న భుజాలపై మీ చేతులు పెట్టుకోవాలి. మీ కాలి మడమను నేలపై ఉంచి మీ వెన్నును నిటారుగా ఉంచాలి.అప్పుడు స్టాప్‌వాచ్ లేదా టైమర్‌ పెట్టుకోవాలి. తిరిగి మళ్లీ కుర్చీలో కూర్చోవడానికి ముందు, పూర్తిగా లేవాలి. అలా సిట్ టూ స్టాండ్ చేయాలి. 60 ఏళ్లు పైబడిన వారికి ప్రధానంగా ఈ పరీక్షను వాడేవారు. ప్రస్తుతం యువతకు కూడా ఈ పరీక్షను వాడుతున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది