Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : మ‌రి కొద్ది రోజుల‌లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఈ క్ర‌మంలో వ‌రుస వేడుక‌లు జ‌ర‌గ‌నుండ‌గా, మ‌హిళ‌లు బంగారం కొనేందుకు బాగా ఆస‌క్తి చూపుతున్నారు. ఇటీవ‌ల బంగారం త‌గ్గుద‌ల వారికి సంతోషాన్ని క‌లిగిస్తుంది. బుధవారం కాస్త త‌గ్గిన బంగారం ధ‌ర‌.. ఇవాళ కూడా స్వల్పంగా దిగివచ్చింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 100 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ. 130 తగ్గింది. ఫలితంగా హైదరాబాద్ […]

 Authored By sandeep | The Telugu News | Updated on :28 July 2022,9:00 am

Today Gold Rates : మ‌రి కొద్ది రోజుల‌లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఈ క్ర‌మంలో వ‌రుస వేడుక‌లు జ‌ర‌గ‌నుండ‌గా, మ‌హిళ‌లు బంగారం కొనేందుకు బాగా ఆస‌క్తి చూపుతున్నారు. ఇటీవ‌ల బంగారం త‌గ్గుద‌ల వారికి సంతోషాన్ని క‌లిగిస్తుంది. బుధవారం కాస్త త‌గ్గిన బంగారం ధ‌ర‌.. ఇవాళ కూడా స్వల్పంగా దిగివచ్చింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 100 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ. 130 తగ్గింది. ఫలితంగా హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 50,680గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 46,450 వద్ద కొనసాగుతోంది. ఇక ఇవాళ కిలో వెండిపై రూ. 100 పెరిగి… హైదరాబాద్ మార్కెట్ కిలో వెండి ధర రూ.60,000గా ఉంది.

2022 april 19 today gold rates in telugu states

2022 april 19 today gold rates in telugu states

Today Gold Rates : స్వ‌ల్పంగా త‌గ్గుద‌ల‌..

విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ.46,450గా ఉంది. 24 క్యారెట్స్ బంగారం ధర 50,680గా నమోదైంది. ఇక్కడ వెండి ధర కిలో రూ. 60,000 వద్ద కొనసాగుతోంది. ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,450 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,680గా ఉంది. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,730గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,450గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,680గా ఉంది.

ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,450గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,680గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర మెరిసింది. పసిడి రేటు 1.05 శాతం పరుగులు పెట్టింది. ఔన్స్‌కు 1737 డాలర్లకు చేరింది. బంగారం ధర బాటలోనే వెండి కూడా ర్యాలీ చేసింది. వెండి ధర భారీగా పెరిగింది. ఏకంగా 2.76 శాతం పెరిగింది. దీంతో సిల్వర్ రేటు ఔన్స్‌కు 19.04 డాలర్లకు ఎగసింది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి రేటు నేడు పైపైకి కదలడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, ఉక్రెయిన్ – రష్యా యుద్ధం వంటి అంశాల కారణంగా.. బంగారం, వెండి ధ‌ర‌ల రేట్ట‌లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది