Andhra Pradesh BJP : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం అభివృద్ధి కార్యక్రమంగా మాత్రమే కాకుండా, రాజకీయంగా కూడా విస్తృత చర్చకు దారితీసింది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఒకే వేదికపై కనిపించారు. ముఖ్యంగా మోడీ పవన్ కళ్యాణ్, నారా లోకేష్లతో ప్రదర్శించిన ఆప్యాయత రాజకీయ వర్గాల్లో కొత్త విశ్లేషణలకు కారణమైంది. పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని ముగించుకుని వేదికపైకి తిరిగి […]