The Telugu News : Latest Telugu News | తెలుగు వార్త‌లు - Part 16

Union Budget 2025 : AI ఏఐ కోసం భారీ బ‌డ్జెట్ కేటాయించిన కేంద్రం.. ఏఐ ల‌క్ష్యంగా సెంట‌ర్స్ ఏర్పాటు

Union Budget 2025 : బ‌డ్జెట్‌లో కేంద్రం గుడ్ న్యూస్‌లు ప్ర‌క‌టిస్తుంది.విద్యారంగం, విద్యార్థులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ nirmala sitharaman ప్రకటించారు. యువకులలో ఉత్సుకత, ఆవిష్కరణలతో పాటు శాస్త్రీయ ఆలోచనలను ప్రోత్సహించడానికి, వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. Union Budget 2025 ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌ బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ విద్యార్థులకు […]